తెలంగాణ ప్రజలు పవిత్రంగా భావించే గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నాయకులు అవమానకర రీతిలో ప్రవర్తించారు. అమరుల త్యాగాలను లెక్కచేయకుండా చెప్పులేసుకొని స్థూపం వద్ద హంగామా సృష్టించారు. ఏక�
అమరవీరుల ఆశయాలను సాధించేవరకు విశ్రమించమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పలువురు నేతలతో కల�
సోమవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను వీక్షిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నాయకుల దిగజారుడుతనానికి ఇదో నిదర్శనం. తెలంగాణ అమరుల త్యాగాలకు ప్రతీకగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని అంతా పవిత్రంగా, గౌరవంగా చూస్తారు. అయితే బీజేపీ నాయకులు హనుమకొం�