సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి ఓ నెత్తుటి సాక్ష్య ం.. అదో వీరోచిత పోరాటం.. సరిగ్గా 76ఏండ్ల క్రితం జలియన్ వాలాబాగ్ను మించిన నరమేధం.. మట్టి మనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర రజాకారు మూకలప�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పి�
అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ ప్రతిఫలాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బాన్సువాడలో నిర్వహించా�
వీరులారా వందనం.. అమరులారా వందనం పాదాలకు.. మా త్యాగ ధనులారా.. మరిచిపోము మిమ్ము.. గుండెల్లో గుడి కడతం.. పోరు దండం బెడతం..” అంటూ తెలంగాణ సమాజం అమరులను స్మరించుకున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జ�
అమరవీరుల త్యాగా ల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దిన
Minister Talasani | అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani ) పిలుపునిచ్చారు.