రాష్ట్రంలోని పండ్ల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏసీసీఐ), మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పాలకుల నిర్లక్ష్యం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న పత్తిరైతుల ఆశలపై ప్రభుత్వాలే నీళ్లు చల్లుతున్నాయి.
‘ఎమ్మెల్యేలు, మం త్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులనే పట్టించుకోరా? ప్రజాప్రతినిధుల వినతులను పరిష్కరించలేనంత బిజీగా ఉన్నారా?’ అంటూ మా ర్కెటింగ్ శాఖ అధికారులపై వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తీవ్ర ఆ
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్నది. పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందనే కారణం చూపుతూ కొనుగోలుకు సీసీఐ నిరాకరిచింది.