మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి రైతులకు ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవ�
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు ఆర్డీ(రేట్ డిఫరెన్స్) దందాకు తెరలేపినట్లు ప్రచారం జోరుగా జరుగుతున్నది. అసలే అన్సీజన్ కావడంతో నీకింత& నాకింత అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఖరీదుదారుల సిండ�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తుతుంది. మార్కెట్కు నిత్యం 50వేల నుంచి 60వేల బస్తాల వరకు రైతులు తీసుకొస్తున్నారు. అయితే.. ధర తక్కువ పడుతుండడం, కాంటాలు, ఎగుమతులకు ఆలస్యం అవుతుండడంతో రైతులకు ఇబ్బ�
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగకు మంచి రేటు ఉన్నప్పటికీ వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను నిలు