మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా�
సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ