ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశ�
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ �
ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోగా.. అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో �