ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు నగరంలో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల విలువజేసే రెండు కిలోల గ�
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ క�
అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు �
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం ప్రకా రం.. చిక్కడపల్లి పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కొంతమంది గుర్తు తెలియని �