ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన 5.07 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హయత్నగర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం..
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టా�
గంజాయి విక్రేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, కనగల్ మండలం, లచ్చిగూడెంకు చెందిన గజ్జి సాయిశ్రీకాంత్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కో�
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టప్పాచబుత్రా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఎంఏ.జావిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నట్రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇసాక్(33) కార్పెంటర్, ఇసాముద్దీన్ (
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు గురువారం జడ్చర్ల అబ్కారీ పోలీసులు తెలిపారు.