హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశ�
ఢిల్లీ వర్సిటీ కళాశాల ఆదేశాలున్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నారన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు �
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను కాలేజీ విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సాయిబాబ
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచ�
కొత్తగూడెం క్రైం : చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ �
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టుల దుశ్చర్య. కడేనార్-కన్హర్గావ్ మధ్య ప్రయాణిస్తున్న జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు దాడికి పాల్పడ్డారు. బస్సులో మొత్తం 27 మం�
భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
బీజాపూర్ : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామం