మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నేతలను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.