ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్క్రీమ్లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఆ ఐస్క్రీమ్ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12న ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్ల
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు.
ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా కాంప్యాక్ట్ లైట్వేట్ మాడల్ను పరిచయం చేసింది. ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.5.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధిం�