కార్లకు ఆదరణ తగ్గింది. ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద మిగిలిపోయిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య 7 లక్షలకు చేరింది. వీటి విలువ రూ.73,000 కోట్లుగా ఉందని ఆటోమొబైల్ డీలర్ల స�
టాప్గేర్లో దూసుకుపోతున్న వాహన విక్రయాలకు ద్విచక్ర వాహనాలు గండికొట్టాయి. గత నెలలో మొత్తంగా దేశవ్యాప్తంగా 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫడా) వెల్లడించింది.