వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం వెల్లడించారు.
తెలంగాణలో రూ.19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయంపట్ల మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్సెల్ (BRS Kisan Cell) అధ్యక్షుడు మాణిక్ కదం (Manik Kadam) హర్షం వ్యక్తంచేశారు.
Telangana | తెలంగాణ మాడల్ మహారాష్ట్రకు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం సవాల్ విసిరారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ మోడల్ మహారాష్ట్ర( Maharashtra )కు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్( BRS Party ) కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం( Manik Kadam ) సవా�
దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజ