ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమ�
రైతులు పంటమార్పిడి పాటించాలని, మామిడి తోటలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టిసారించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని ఫల పరిశోధన కేంద్రంలో వజ్రోత్సవ వే�
ప ండ్లల్లో రారా జు.. మామిడి. అయితే మామ మామిడి తోటలకు కేరాఫ్ అడ్రస్గా కొల్లాపూర్ నిలిచింది. ఇక్కడి పండ్లకు భలే క్రేజ్. మార్కెట్ ప్రారంభంలోనే ఈ మామిడి అదరగొడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మామి డి దిగుబడి ఈ ఏడా
మామిడి తోటల్లో పూత ఆలస్యంగా వస్తుండడంతో సాగు రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి చెట్లకు పూత వస్తుంది. డిసెంబర్ గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పూత పూయకపోవడంతో రైతుల�