జిల్లాల పునర్విభజన ప్రక్రియపై పునర్విచారణ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో వికారాబాద్ జిల్లాలో కొత్త చర్చకు తెరలేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపడితే వికారాబాద్ పెద్ద జిల్లా�
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయ
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
సాగులో సమస్యలు వస్తే అన్నదాతలు వ్యవసాయాధికారులను కలువాలంటే ఒకప్పుడు మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థికభారం రైతులపై అదనంగా పడేది. వ్యవసాయాధికారులు సాగులో అధ
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�