నాగర్కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం గత కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతూ ఆదివారం రాత్రి నిమ్స్ దవాఖానలో మృతి చెందారు. మంద జగన్నాథం జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ప్రస్తుత ఎర్రవల్లి మండలం కొండే �
Manda Jagannadham | నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస�
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
Manda Jagannatham | నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు.
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.