మంచు మోహన్ బాబు పెద్దబ్బాయి మంచు విష్ణు.. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్గా హాజరు కాగా, ఆ కార్యక్రమంలో పలు విషయాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. మనోజ్తో గొడవ, తన పెళ్లి సమయ
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ తమ పంథాలో దూసుకుపోతున్నారు.ఈ ఇద్దరు హీరోలకు ఇటీవలి కాలంలో సరైన సక్సెస్లు రాకపోవడంతో సినిమాలు తగ్గించే
మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగనున్నాయి. ‘మా’ కోసం సొంత భవన నిర్మాణమే ప్రధాన ఎజెండాగా అధ్యక్ష పోటీదారులంతా ప్రచారం చేస్తున్నారు. ‘మా’ భవన నిర్మాణ కల త్వరలో నిజం కాబోతుందని �
శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన ఢీ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో శ్రీను వైట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా డి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు హీరో మంచు విష్ణు ప్రకటించారు. గతకొంతకాలంగా ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆదివారం ఆయ
తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరమైన పోరుకు తెర తీయబోతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడునెలల సమయం ఉండగానే అప్పుడే కోలాహలం మొదలైంది. అధ్యక్ష అభ్యర్థులు తమ ప్యానల్స్ జాబితాను ప్ర
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది ఉత్కంఠగా మారబోతున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకాష్రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. వారితో పాటు జీవితా రాజశేఖర్ ఎన్నికల బరిలో నిల
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మా అధ్యక్ష పోటీలో నిలుస్తున్నట్లుగా ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అ�
సీనియర్ హీరో మోహన్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నారు. ‘30ఏళ్�
కరోనా వలన ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో సెలబ్రిటీలు అందరు ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతున్నారు. ఓ వైపు స్టార్స్కు సినిమా షూటింగ్స్ లేవు, మరో వైపు వారి పిల్లలకు స్కూల్స్ లేవు. దీంతో ఇం�
సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రియ మిత్రులు అనే సంగతి మనందరికి తెలిసిందే. ఆ మధ్య రజనీకాంత్ అనారోగ్యానికి గురైనప్పుడు మోహన్ బాబు తన ఫ్రెండ్ త్వరగా కోలుకోవాలని ప్రా�
మోసగాళ్లు: సినిమాలో అంతమంది స్టార్ కాస్ట్ ఉండి కూడా తొలి రోజు కేవలం రూ.42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది మోసగాళ్లు. రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి.