Himachal Pradesh | ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహించింది.
MInister KTR: కుల్లు, మనాలీలో చిక్కున్న తెలుగు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే వారికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమీషనర్ను అలర్ట్ చేసినట్లు మంత్రి వెల్లడించ�
బిజీ షెడ్యూల్లో ఉన్నా వీలు చూసుకొని అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు విజయ్ దేవరకొండ. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. తాజా�
మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. �
గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్ను పోలీసులు �
సిమ్లా: పర్యాటకులు మాస్క్లు ధరించకపోతే రూ.5,000 జరిమానా లేదా 8 రోజులు జైలు శిక్ష విధిస్తామని హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 300కుపైగా చలానాలు విధించి జరిమానా కింద రూ.3 లక్
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా.. 8 రోజుల జైలు | కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై రూ.5వేల జరిమానాతో పాటు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించనున్నట్లు మనాలి పరిపాలన