మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్లో బొడ్డు పోచమ్మ (90),ఎల్లవ్వ అనే అత్తా కోడళ్లు ఉంటున్నారు. ఆదివారం కోడలు పనికి వెళ్లగా,
‘మీ ఆశీర్వాదమే తనకు కొండంత అండ. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.