తన తల్లి వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కొడుకు కూడాఅదే వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచికట్�
తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్ కూల్చివేతకు గురైంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై (Manair Vagu) ఉన్న చెక్ డ్యామ్ను (Check Dam) దుండగులు కూల్చివేశారు. దీంతో పెద్దమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామాల మధ్య మానేరు వాగులో పోసిన మట్టిరోడ్డుపై కొంతమంది దుండగులు జేసీబీతో గుంతలు తీ�
మానేరు వాగుపై అక్రమంగా కొనసాగుతున్న మరో టోల్ట్యాక్స్ వసూలు దందా వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వద్ద టోల్ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో అధ�