ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. కేఆర్ఎంబీ సభ్యుడు బీ రవికుమార్ పిైళ్లె ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు
వృద్ధిపథంలో రాష్ట్ర నిర్మాణ రంగం హైదరాబాద్లో అత్యంత అనుకూల వాతావరణం దోహదం చేస్తున్న ప్రభుత్వ విధానాలు ప్రశంసిస్తున్న రియల్ ఎస్టేట్ నిపుణులు భూముల ధరల పెంపును స్వాగతిస్తున్నాం: క్రెడాయ్ రిజిస్ట్ర