తిరుమల : దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చంద్ర శేఖర శా
చిన్నవయసులోనే పురాణాలపై అధ్యయనం 15వ ఏట నుంచే శాస్త్రబద్ధంగా ప్రవచనాలు ఇతిహాసాలను సామాన్యులకు చేర్చిన ఘనుడు టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా సేవలు సమయోచిత వ్యాఖ్యానాలతో ప్రజలకు చేరువ పీవీ, బూర్గుల వంటి వ�
కొందరి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలిపోయే వ్యక్తులు కోటికొక్కరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ మల్లాది చంద్రశేఖరశాస�