భాగ్యనగరంలో శుక్రవారం ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ కన్పించింది. ఈ సీజన్లో హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియం వైపు అభిమానులు పోటెత్తారు.
ఆన్లైన్లో వర్చువల్ రేస్ కోర్సు... వాట్సాప్లో గుర్రం పందెలు నిర్వహిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు రూ. 8.34 కోట్ల లావాదేవీలు న�