MYTA | మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తొలిసారిగా బోనాల వేడుకలను ఈ నెల 20 నిర్వహించారు. ఉత్సవాలను తెలంగాణ తరహాలోనే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది తెలుగు కుటుంబాలు, భారతీయులతో పాటు మలేషియాకు చెంద�
Malaysia | మలేషియా తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్గౌడ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.