వంటగ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వేములవాడ పట్టణంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని టిఫిన్లు తయారు చేస్తున్నారు.
మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇందులో పండుగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తినే లు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసార
HD Deve Gowda | సెక్యులరిజాన్ని జోక్గా మార్చే గ్రూపుల సమూహం ‘ఇండియా’ బ్లాక్ అని కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) విమర్శించారు. దీనికి పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఓ కన్వన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు (Bomb Blast) కలకలం రేపగా ఈ ఘటనలోఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు.