కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో వర్షాలు కురవాలని శుక్రవారం రైతులు కప్పతల్లి ఆడారు. రోకలి బండను అలంకరించి మధ్యలో కప్పను కట్టి డప్పు సప్పులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లారు.
ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మంథని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ అన్నారు. ఎడ్ల శ్రీనివాస్ తల్లి ఎడ్ల వెంకటమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ఎడ్ల వెంకటమ్మ చారిటీ ఆధ్వర్యంలో మంథని మండలం పోతారం గ్రామంల�