బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృత�
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గత నెల 23న కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందించి తొలి షెడ్యూల�
ప్రేమ, పెళ్లి విషయాల్లో సుందరానికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. జీవితాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా సరదాగా గడపటం అతని నైజం. ప్రేమకు ఆమడ దూరంలో ఉండే సుందరం జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవే�
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. క�
మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్
అగ్ర హీరో మహేష్బాబు తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’తో రికార్డులు మొదలుపెట్టారు. ఈ చిత్రంలోని ‘కళావతి’ లిరికల్ సాంగ్ అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు పాటగా రికార్డ్ సృష్టించిం�