సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, �
అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్కు విన్నవించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుక మడతేయడం అలవాటుగా మారింది. సన్న వడ్లు పండించే రైతులకే బోనస్సు ఇస్తామని సీఎం అనని మాట అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్
ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో బోధన్కు చెందిన మహేశ్కుమార్ సత్తా చాటాడు. పేదింటి బిడ్డ అయిన తను 200 ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చాడు.