Maharastra CM | కొత్త మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయమై బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో గురువారం రాత్రి ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే సమావేశమయ్యారు.
లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘నాథ్ ఆపరేషన్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావొచ్చని వ్యాఖ్యానించారు. ‘నేను ఇటీవల కర్ణాటలో ఒక �