Osmania Hospital | హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కడుపులో ఉన్న 7 కేజీల అండాశయ తిత్తిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన�
ముంబై: వేసవి కాలం నేపథ్యంలో ఎండలు మండుతుండటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా వరకు ఎండిపోయిన ఒక బావి నుంచి నీటిని సేకరించేందుకు ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలాంటి ఆధారం లేకుండా ఆ �
ముంబై: మహిళను హత్య చేసి మృతదేహాన్ని సోఫా బెడ్ లోపల దాచారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. డోంబివిలిలో నివాసం ఉంటున్న 33 ఏండ్ల సుప్రియా షిండే మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిం�
ముంబై: కరోనా టీకా వేయించుకున్న తర్వాత తన కంటి చూపు తిరిగి వచ్చిందని ఒక వృద్ధురాలు తెలిపింది. మహారాష్ట్రలోని వాషిమ్కు చెందిన 70 ఏండ్ల మధురాబాయి బిద్వేకు తొమ్మిది ఏండ్ల కిందట రెండు కళ్లలో చూపు పోయింది. తన బ�