ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 14న కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ను నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాది నుంచి రైతులు పెద్ద ఎత్తున ఈ కార
రైతుల పంటలకు కనీస మద్దతు ధర హామీని కల్పించే చట్టాన్ని రూపొందించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, 18 రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం పంజాబ్లోని బర్నాలలో నిర్వహించ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై చర్యలు చేప్టటాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు (wrestlers) వివిధ వర్గాల నుంచి మద్ద�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున�
కేంద్రం తీసుకొచ్చి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మాపై కక్షగట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు