సైదాబాద్ : మూడు అంతస్తుల భవనంపై పనిచేస్తున్న మేస్త్రీ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…మ�
సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ చొరవ కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీకి వినతి కల్వకుర్తి-కరివెన హైవే పూర్తి చేసేలా కేంద్ర మంత్రితో భేటీ హర్షం వ్యక్తం చేస్తున్న నాగర్కర�
మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ ఉత్సాహంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఏర్పాటు భూత్పూర్, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌ
ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్ని వర్గాల అభివృద్ధే సర్కార్ లక్ష్యం వ్యక్తిగత ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు మహబ�
పాలమూరు సిగలో మరో మణిహారంపాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అడుగులురాష్ట్ర వైద్య బృందం సందర్శననాగర్కర్నూల్లోనూ మెడికల్ కాలేజీకి స్థల పరిశీలన పాలమూరు సిగలోకి మరో మణిహారం రానున్నద�
గ్రామ కమిటీ ఏర్పాటులో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మహ్మదాబాద్, సెప్టెంబర్ 9 : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోన�
మహబూబ్నగర్/మహబూబ్నగర్ రూరల్, సెప్టెం బర్ 8 : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రా ష్ట్రంలో నీలివిప్లవం కొనసాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మత్స్యకారు లు అభ
మహబూబ్నగర్ జిల్లా జడ్జి ప్రేమావతి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 8 : 11న ని ర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారులు పెద్ద సంఖ్యలో హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని మహబూబ్నగర్ జిల్లా
వెంటనే యాజమాన్య హక్కులు మార్చుకోండి లేకుంటే ఫైన్ల మోత తప్పదు.. వనపర్తి, సెప్టెంబర్ 8 : సాధారణంగా చాలా మం ది పాత వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తెలిసిన వ్యక్తే కదా.. అని కేవలం సాదా కాగితాలపై వి క్రయ ఒప్పందాన