గ్రామాలు, పట్టణాల్లో గులాబీ జోష్ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి త్వరలో మండల, జిల్లా కమిటీలు అన్నివర్గాల వారికీ ప్రాధాన్యం మహబూబ్నగర్ సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్లో సంస్థా�
వీసీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రేపటి నుంచి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు పూర్తయిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా హాబిటేషన్లు, మున్సిపా
పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు మండపాల వద్ద అన్నదానం, లడ్డూ వేలం గణనాథులను దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, సెప్టెంబర్ 15 : మండలంలోని బిజ్వారం, పెద్దపొర్ల, చిన్నపొర్ల, తిప్రాస్పల్లి, ఎడవెల్లి, ఓ�
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 15 : ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చే సే విధంగా కమిటీలు పని చేయాలని టీఆర్ఎస్ నాయకు ల�
త్వరలో గద్వాలలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు గద్వాల, సెప్టెంబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే నర్సింగ్ తరగతులు ప్రా రంభం కానున్నాయని రాష్ట్ర నర్సింగ్�
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 15: భారతరత్న అవార్డుగ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ�
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో కోటి చేపపిల్లలను పంపిణీ చేస్తాం బాలానగర్ పెద్దచెరువులో 90వేల చేపపిల్లలు విడుదల బాలానగర్, సెప్టెంబర్ 15: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్�
మిడ్జిల్: గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేముల గ్రామంలో భుధవారం జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం హైదరాబాద్లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామాని�
నవాబ్పేట: రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు సంజీవరెడ్డి ఇం
బాలానగర్: మత్య్సకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్�