టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
రూపాయి చెల్లిస్తే కేంద్రం ఇచ్చేది ఆఠాణే.. మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం బీజేపీ పాలిత ప్రాంతాల్లోపథకాలు ఉన్నాయా? 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వలసలు తప్ప ఒరిగిందేమీ లేదు కొత్త బిచ్చగాడిలా రేవ�
వంద పడకల దవాఖానకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు భారీగా తరలొచ్చిన పార్టీ శ్రేణులు అలంపూర్ దవాఖాన వంద పడకల పెంపునకు మంత్రి హామీ నాగర్కర్నూల్, నమస్తే త�
పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆత్మకూరు, సెప్టెంబర్ 14: ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచే జూరాల ప్రాజక్ట్కు పర్యాటక శోభవచ్చింది. ఏండ్లు
నిఘా నీడలో గణనాథులు యాప్లో వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్యవేక్షణ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన బాలానగర్, సెప్టెంబర్ 14 : వినాయక మండపాలన్నింటి వద్ద నిరంత రం నిఘా ఏర్పా�
జూరాలకు 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో 19 గేట్లతో నీటి విడుదల ఆత్మకూరు, సెప్టెంబర్ 14 : జూరాల ప్రాజెక్టు కు వరద ఉధృతంగా వస్తున్నది. ఎగువన కురుస్తు న్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయ ర్లు పూర్తి నీటిమట్�
వార్డుస్థాయి నుంచి కష్టపడాలి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పలు వార్డుల్లో పార్టీ జెండావిష్కరణ కోస్గి, సెప్టెంబర్ 14 : వార్డుస్థాయి నుంచి టీఆర్ఎస్ పా ర్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని కొడం�
కలెక్టర్ హరిచందన ఆధునాతన అంశాల్లో పట్టు సాధించాలి జిల్లాలో 2,013 మందికి కోడింగ్పై శిక్షణ 61 పాఠశాలలు ఎంపిక నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 14 : తెలంగాణ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అసోసి యేషన్ (టీటా) ద్వారా అందజేస్త�
మహబూబ్నగర్: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారానా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్కాలనీలోని ఎస్స
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి,ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలిప్రతి విద్యాసంస్థల్లో వాటిని ఏర్పాటు చేయాలికలెక్టర్ హరిచందననారాయణపేట టౌన్, సెప్టెంబర్ 13 : గ్రామాల్లో ఆరుబయట చెత్త వేయకుండా ప్రతి ఇంటి నుంచి సేక
ప్రారంభానికి సిద్ధంగా 100 పడకల దవాఖానజడ్చర్లలో ఏర్పాటు చేసిన సర్కార్ జడ్చర్ల, సెప్టెంబర్ 13 : ఆధునిక వైద్య స దుపాయాలతో పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం జడ్చర్లలో 100 పడకల �