గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్, అక్టోబర్ 23 : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నా
కందూరు చోళుల రాజధానిగా ఆనవాళ్లు.. ఆనాటి చరిత్రకు ఇక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యం చారిత్రక శిల్పాలను పరిరక్షించుకోవాలి మహబూబ్నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు వెయ
కనీవినీ ఎరుగని రీతిలో విజయ గర్జన జరగాలి వరంగల్ జన సంద్రాన్ని తలపించాలి ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు రావాలి గ్రామ కమిటీలు ప్రత్యేక బాధ్యత వహించాలి పార్టీ శ్రేణులకు అండగా ఉండాలి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ�
తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలా చూడాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 22 : వసతిగృహాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు.
మూడ్రోజులుగా కొనసాగుతున్న లెక్కింపు మరో నాలుగు రోజుల్లో పూర్తి 750 సీసీ కెమెరాల ఏర్పాటు నాలుగు బ్లాకులుగా అటవీ ప్రాంతం విభజన నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టగౌడ్ అచ్చంపేట రూరల్, అక్టోబర్ 22
జోన్ ఏర్పాటుకు గానూ టీఎస్ఐఐసీకి భూమి అప్పగింత పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఊతం అభివృద్ధి చెందనున్న రవాణా రంగం పత్రాలు అందజేసిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్ రెడ్డి
ఒకే రోజు.. తొమ్మిది నియోజకవర్గాల సమావేశాలు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 22 : మహబూబ్నగర్ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక�
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి ప్రైవేటీకరణ రూపంలో ముంచుకొస్తున్న ముప్పు సంస్కరణల పేరుతో కేంద్రం ఉరితీతకు రంగం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సీమాంధ్ర పాలనలో తీగలపై బట్టలారేసే పరిస్థితి ఎక్సైజ్
మున్సిపల్ చైర్పర్సన్కు అభివృద్ధ్ధిపై అవగాహన లేదు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, అక్టోబర్ 21: కౌన్సిల్ సభ్యులు లేకుండా మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ ఎజెండా అంశాలు
కరోనా నేపథ్యంలో కొరత ఉన్నా నిధులు మంజూరు వచ్చే ఏడాది మరిన్ని ఇచ్చేందుకు కృషి పశువులకు రోగాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తిమ్మాజిపేట, అక్టోబర్ 21 : నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజి�