డీఆర్డీఏ ఏపీడీ వసుమతిశాయంపేట, ఏప్రిల్ 10: గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డీఆర్డీఏ ఏపీడీ వసుమతి అన్నారు. మండలంలోని ఆరెపల్లి శివారులో ఏర్పాటు చేసిన శాయంపేట నర్సరీని ఏపీడీ శనివారం సందర్శి
నల్లబెల్లి, ఏప్రిల్ 9 : మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే బద్ధిపోచమ్మ బోనాల జాతర శుక్రవారం కనులపండువగా జరిగింది. గ్రామం నుంచి ఉదయం ఆరు గంటలకు సుమారు వెయ్యిమంది మహిళలు నెత్తిన బ
దేవరుప్పుల, ఏప్రిల్8: మహిళా పొదుపు సంఘాల్లోని సభ్యులంతా ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశలో వారిని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన డీపీఎం(నాన్ఫాం) బాశిక రాజేంద్�
చెన్నారావుపేట, ఏప్రిల్ 7: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నివారణలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కరోనా నియంత్రణపై కలెక్టరేట్లోని వీడియో �
మంత్రి కేటీఆర్కు చీఫ్విప్ దాస్యం వినతిహన్మకొండ, ఏప్రిల్ 6 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కార్మిక భవన్, మోడ్రన్ దోబీఘాట్, షాదీఖానా, ము న్నూరుకాపు భవన్ నిర్మాణానికి సహకరించాలని, అభివృద్ధి పనుల�
కొత్త తూము షెట్టర్ ఊడి 6 రోజులైనామరమ్మతులు చేపట్టని ఐబీ అధికారులువృథాగా పోతున్న సాగునీరుకోట్లాది రూపాయల నిధులు నీళ్ల పాలుఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులునర్సంపేట రూరల్, ఏప్రిల్ 5 : కాంట్రాక్ట�
ప్రాజెక్టులోకి తరలివస్తున్న గోదారమ్మరామప్ప చెరువు నుంచిఎత్తిపోతల ద్వారా నీటి రాకఇక్కడి నుంచి మాదన్నపేట, శనిగరం వైపు తరలింపుపాకాలవాగులో 15కిలోమీటర్ల పొడవునా పరవళ్లుసీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత�
జనగామ రూరల్, ఏప్రిల్ 4 : మండలంలోని పెంబర్తి గ్రామంలో రెండు రోజులుగా కొన సాగుతున్న దుర్గామాత ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి యాటలు, కోళ్లు బలిచ్చారు. మరికొందరు �
జనగామ చౌరస్తా, ఏప్రిల్ 4 : తైక్వాండో పోటీల్లో యువత రాణించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒలింపిక్స్ క్రీడల్లో అర్హత సాధించాలని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ రాజమౌళి అన్�
భూపాలపల్లి, ఏప్రిల్ 3 : ఈపీ ఆపరేటర్(ట్రెయినీ) డ్రైవింగ్ ప్రొవిషియె న్సీ టెస్టు నిర్వహణపై శనివారం సా యంత్రం తన కార్యాలయంలో జీఎం నిరీక్షణ్రాజ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మ�