మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలంగాణ కాశీ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని రామేశ్వరాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి
మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. శుక్రవారం పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఊరూరా శివనామస్మరణ మార్మోగనున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రా�
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం శ్రీగిరి క్షేత్రం కిక్కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయ�