మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 7నుంచి 11 వరకు జరిగే మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయ జాతరకు 167 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ ప్రభులత శనివారం మీడియాకు తెలిపారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలి లేక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు మూడేండ్ల పాటు పాలక మ