‘ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి శైవ క్ష్రేతాలు భక్తులతో కిటకిటలాడాయ�
నేటి మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మంగళవారం రాత్రి నుంచే రంగురంగుల విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వ క్షేత్రంలో మూడు రోజుల ఉత్సవాలు వైభవంగా మొద�
మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకున్నది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీ�
శివరాత్రి జాతరకు రూరల్ పరిధిలోని తీర్థాల గంగా సమేత సంగమేశ్వరుని ఆలయం ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఈ నెల 21 వరకు వేడుకలు జరుగనున్నాయి. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం.. నాటి కళానైపుణ్యానికి మచ్చుతునక. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక కూసుమంచి సమీపంలోని గణపేశ్వరుని ఆలయం. వెయ్యి ఏళ్ల నుంచి మహాశైవ క్షేత్రంగా వెలుగొందుతున