Vande Mataram : వందేమాతరం ఆలపించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలతోపాటు రాష్ట్రంలో నడిచే మద్రాసాలలో కూడా వందేమాతరం చదవడాన్ని తప్పనిసరి చేసింది.
యూపీలో మదర్సాల సర్వేపై కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎండగట్టింది. మతపరంగా ప్రజలను విభజించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలపై సర్వే చేపట్టిందని యూపీ కాంగ్రెస్ నేత సునీల్ రాజ్పుట్ ఆ
మదర్సాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన�