Election campaign | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్
Maharashtra Chicken | వింత వ్యాధితో కోళ్లు చనిపోతున్న దృష్ట్యా కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారులు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే కోళ్లపై ఆంక్షలు విధిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకున్నది. మృత్యువు భార్య, భర్తతో పాటు బాలుడు ప్రాణాలు హరించింది. శుక్రవారం మండలంలోని రం సాన్పల్లి శివారుల్లో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్సై అరుణ్కుమార్ గౌడ్ తెలిపి�
పిల్లల ఉన్నత చదవుల కోసం మద్నూర్ మండల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరైంది. తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల కావాలని విద్యార్థులు, విద్యావేత్తలు.. స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి �