విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘మద గజ రాజా’. ఇటీవలే తమిళంలో విడుదలై ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని సత్యకృష్ణ ప్రొడ
Varalakshmi Sarathkumar | పన్నెండేళ్ల క్రితం విశాల్తో వరలక్ష్మి శరత్కుమార్ నటించిన ‘మదగజరాజ’ సినిమా సమస్యలన్నింటినీ దాటుకొని ఇన్నాళ్లకు సంక్రాంతి కానుకగా ఆదివారం(రేపు) విడుదల కానుంది.