Mancherial | మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వచ్చిన స్వామీజీలు చెప్పిన మాట మేరకు ఇవాళ తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించి�
కోటపల్లి, సెప్టెంబర్ 6 : కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామం సమీపంలో కల్వర్ట్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మృతులను మహారాష్ట్రవాసులుగా గుర్తించారు పోలీసులు.
తాండూర్, జూన్ 23 : నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స�