కోటపల్లి, సెప్టెంబర్ 6 : కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామం సమీపంలో కల్వర్ట్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మృతులను మహారాష్ట్రవాసులుగా గుర్తించారు పోలీసులు.
తాండూర్, జూన్ 23 : నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స�