బడి తెరుస్తూనే కొత్త బాక్సులూ తెరుస్తారు పిల్లలు. పాత తరహా బోరింగ్ క్యారేజీలను వీళ్లు అస్సలు ఇష్టపడరు. అలాగని ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి, ఏవో ఒక రంగుల ప్లాస్టిక్ డబ్బాలూ కొనలేము. అటు వాళ్లను ఆకట్టుకు�
గురుకులాలు.. వసతి గృహాలు.. పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందించే భోజనాన్ని సైతం విషంగా మారుస్తున్నారు.. కూలి నాలి చేసుకొని మా కష్టం మా పిల్లలకు రావొద్దని సర్కారు బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు ప్రతి రోజ�
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం ప్రాథమిక పాఠశాలలో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న వంట ఏజెన్సీకి బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిల�
మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పా యిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై బుధవారం ఉదయం స్కూల్కు వచ్చే సమయంలో ఇంటినుంచే బాక్స్లు తెచ్చుకున్నారు. వాటినే మధ్యా హ్నం భుజించారు.
మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని ఎనిమిది నుంచి పది గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4.30 వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు.
మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠ�