ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు మరి కొద్ది రోజులలో లూసిఫర్ చిత్రం చేయనున్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ల
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమాగా సైరా చిత్రం చేసిన చిరు ఇప్పుడు కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఈ సిని�
నిజానికి లూసీఫర్ రీమేక్ ఏప్రిల్లోనే సెట్స్ పైకి రావాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే చిరుకు నచ్చిన మార్పులు చేయడంలో విఫలమయ్యాడని.. చివరి నిమిషంలో ఈయన్ని పక్కన బెట్టేశారని తాజాగా ప్రచ
లూసిఫర్ రీమేక్ | మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. తెలుగులో మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో చిరుకు కొన్ని నచ్చట్లేదని తెలుస్తుంది.
చిరంజీవి అభిమానులకే ఎందుకు | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ | అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసినిని అడిగారు. కానీ చిరు చెల్లెలు పాత్రకి వాళ్లు నో చెప్పారు.