Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు భారీ షాక్ తగిలింది.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య మరో కొత్త వివాదం మొదలైంది. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు లెఫ్ట్నెంట్ గవర్నర్ క్రెడిట్ తీసుకుంటున్నారని ఢిల్లీ మంత్రి, ఆప్ �
మున్సిపల్ కార్పొరేషన్లో నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు కేసును ‘రాజ్యాంగ విరుద్ధం’గా ప్రభావితం చేసేందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రయత్నించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ధ్వజమెత్త�
ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, �