జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా, లో ఓల్టేజీ సమస్య లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్కో భువనగిరి డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో అడవి సత్యారం, కోల్పూర్, మంది పల్లి, పుంజనూరు గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుత�
రాష్ట్రం రాక ముందు కరెంట్ వచ్చే పాయే అన్నట్టుగా ఉండేది. ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి. రాత్రి ఉంటే.. పగలుండకపోయేది.. కొందరైతే ఇండ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించుకున్నారు.