భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీపీఎల్) ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 14 మెగా హెల్త్క్యాంపులు నిర్వహించి, 2,713 మంది లారీ డ్రైవర్లకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు.
Minister KTR | అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు
ఇంఫాల్ : టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను గొప్ప మనసు చాటుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయపడ్డ లారీ డ్రైవర్లను �
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
మున్నా గ్యాంగ్ దారుణాలపై ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలి మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారం హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్ల హత్య కేసుల్లో ఒంగోలు కోర్టు తీర్పు హైదరాబాద్, మే 24 (నమ