జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. వారంతా నిద్ర�
గుంతే కదా అని వదిలేస్తే.. 19 మంది ప్రాణాలు తీసింది.. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చేవెళ�
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో విషాదం నెలకొన్నది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచగా.. వారి బంధువులు, కుటుంబీకులు పెద్దఎత్తున దవాఖానకు చేరుకున్నా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన 13మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ�
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్కు చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాళు విరిగి విషమంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతు�
తొరూరు : తొరూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బీవోఐ బ్యాంక్ సమీపంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్, లారీ ఢీకొన్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జా