కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పు�
Lord Mallanna Wedding | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం
Lord Mallana Wedding | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైయ్యింది. నేడు మల్లన్న కల్యాణం నిర్వహించనున్నారు. కల్యాణానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు